ఇండోనేసియా భూకంపం, సునామీ: 1,.407 మంది వరకు మృతి
జకర్తా: ఇండోనేసియాలో ఇటీవల సంభవించిన భూకంపం, సునామీ కారణంగా భారీ విధ్వంసంతో పాటు ఎంతో ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా చనిపోయిన వారి సంఖ్య దాదాపు 1,407కు చేరుకుంది. ఈ మేరకు డిజాస్టర్ ఏజెన్సీ వెల్లడించింది.
వరుసగా రెండు భూకంపాలు రావడంతో భారీ సునామీ హఠాత్తుగా విరుచుకుపడింది. దీంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. బీచ్ ఫెస్టివెల్ జరుపుకుంటున్న ఎంతోమందిని సునామీ సముద్రంలోకి లాక్కెళ్లింది. శిథిలాల కింద కూడా ఎంతోమంది చనిపోయారు.

సహాయ సిబ్బంది ఇంకా సహాయక చర్యలు చేపడుతోంది. పాలూ నగరంలోనే ఎక్కువ మంది చనిపోయారు. దీంతో ఈ నగరం మొత్తం శవాల దిబ్బగా కనిపిస్తోంది. ఎంతోమందిని సామూహికంగా ఖననం చేశారు.
సులవేసి నగరంలో దాదాపు రెండు లక్షల మంది ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ఐక్య రాజ్య సమితికి చెందిన అధికారులు తెలిపారు. 66వేల ఇళ్లు కూలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ప్రజలు ఆహారం, నీరు కోసం తపిస్తున్నారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications