కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన లిబియా: 33 మంది మృతి
ట్రిపోలి: లిబియా కారు బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. ఈ ఘటనలో 33 మంది మరణించారు. రెండు కారు బాంబులు పేలాయి. 33 మంది మరణించడంతో పాటు 50 మంది గాయపడ్డారు.
లిబియా తూర్పు నగరం బెంగాజీలోని మసీదు వెలుపల తొలి పేలుడు సంభవించింది. రాత్రి 8.20 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. మసీదులో ప్రార్థనల తర్వాత ప్రజలు ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ పేలుడు సంభవించడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది.

ఆ తర్వాత 10, 15 నిమిషాల వ్యవధిలోనే భద్రత, వైద్యాధికారులు వచ్చిన తర్వాత రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుడు వీధి ఎదురుగా నిలిపిన మెర్సిడీస్ వాహనంలో సంభవించింది.
రెండో పేలుడు అంబులెన్స్ను కూడా తాకింది. మొదటి పేలుడులో కన్నా రెండో పేలుడులో ప్రాణ నష్టం అధికంగా జరిగింద. మృతుల్లో సైనికాధికారులతో పాటు పౌరులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications