జనాలపై సింహం బీభత్సం: కాల్చి చంపేశారు(వీడియో)
నైరోబి: కెన్యాలోని ఐసిన్యాలో అంబోస్లే జాతీయ పార్క్లో నుంచి ఓ సింహం తప్పించుకుంది. పక్కనే ఉన్న జనావాసాలపై విరుచుకుపడి బీభత్సం సృష్టించింది. అంతేగాక, కనిపించిన వారిపై పంజాను విసిరింది.
దీంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సింహం దాడిలో పదుల సంఖ్యలో పశువులకు గాయాలయ్యాయి. కాగా, సింహాన్ని బంధించాలన్న అటవీశాఖ అధికారులు, పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో చేసేదేం లేక, అటవీ శాఖ అధికారులు ఆ సింహాన్ని కాల్చి చంపేశారు.
ఆ సింహాన్ని సజీవంగానే పట్టుకోవాలని యత్నించినప్పటికీ.. విఫలం కావడంతో తప్పని పరిస్థితుల్లో కాల్చి చంపేయాల్సి వచ్చిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. లేదంటే మరికొందరు సింహం బారిన పడేవారని చెప్పారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications