ప్రపంచంలో అతిపెద్ద లాటరీ: రూ.4400 కోట్లు జాక్పాట్
వాషింగ్టన్: అమెరికాలో భారీ లాటరీ విజేత ఎవరో రేపు (శనివారం) తేలనుంది. ఈ లాటరీ విజేత 675 మిలియన్ డాలర్లు గెలుచుకోనున్నాడు. ఇది ప్రపంచంలోనే అతి భారీ లాటరీ అని చెప్పవచ్చు. మన రూపాయల్లో ఇది రూ.4,400 కోట్ల వరకు ఉంటుంది.
కోటీశ్వరులు కావాలని కలలు కంటున్న వారిలో ఉత్కంఠను పెంచే రీతిలో నిర్వహించనున్న ఈ లాటరీలో విజేతకు భారీ మొత్తం లభించనుంది.

‘పవర్ బాల్ జాక్పాట్'గా ఈ లాటరీని పిలుస్తారు. 2012 మార్చి 30న నిర్వహించిన లాటరీలో ముగ్గురు విజేతలు గెలుచుకున్న 656 మిలియన్ డాలర్ల బహుమతే ఇప్పటి వరకు అతి పెద్దదిగా ఉంది. ఇప్పుడు గెలుచుకునే వ్యక్తి అమెరికా చరిత్రలో అతిపెద్ద లాటరీ విజేతగా నిలుస్తాడు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications