ఎల్టీటీఈ ప్రభాకర్ బతికున్నాడా!?: మిస్సింగ్ లిస్ట్లోకి..
కొలంబో: ఎల్టీటీఈ ప్రభాకరణ్ హతమై ఏడేళ్లు అవుతోంది. అయినా ఆయన పేరు 'మిస్సింగ్' జాబితాలో పేర్కొంటానని చెబుతుండటం గమనార్హం. శ్రీలంక ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్కు ప్రభాకరన్ పేరును సూచిస్తానని శ్రీలంక తమిళ నేషనల్ అలయన్స్ నాయకుడు శివలింగం అన్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 2009లో ప్రభాకర్ను హతమార్చినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేసింది.

శ్రీలంకలోని ప్రభాకరన్ సోదరుడు లేదా సోదరి కానీ ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్లో పేరు నమోదు చేయాలనుకుంటే తాను అండగా నిలుస్తానని చెప్పారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్ను స్థాపించనున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీని స్థాపన అంటే ఎల్టీటీఈతో పోరాడిన సైనికులను మోసం చేయడమే అంటున్నారు. 2009లో పోరు ముగిసిన తర్వాత నుంచి ఇప్పటి దాకా దాదాపు పదహారు వేల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications