మారిషసల్లో 6.6 తీవ్రతతో భూకంపం: జనం బయటకు పరుగులు
పోర్ట్లూయీస్: మారిషస్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం సాయంత్రం రిక్టారు స్కేలుపై 6.6 తీవ్రతతో ఈ భూకంపం చోటు చేసుకుంది. దాదాపు నిమిషంపాటు భూమి కంపించినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లోని ఇళ్లల్లోని సామాన్లు కదలాడాయి. దీంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మారిషస్ - రీయూనియన్ దీవులకు సమీపంలో భూకంపం సంభవించింది. మారిషస్లోని మదూర్కు దక్షిణాన 412 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. భూకంపానికి సునామీ హెచ్చరిక జారీ కాలేదు. అయితే, ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.
More From
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications