మాల్దీవుల్లో ఎమర్జెన్సీని ప్రకటించిన అధ్యక్షుడు యామీన్
మాలే: మాల్దీవుల దేశాధ్యక్షుడు ఆబ్దుల్లా యామీన్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.అధ్యక్షుడి అత్యంత సన్నిహితుడుగా పేరున్న అజీమా షుకూర్ ఈ విషయాన్ని టెలివిజన్ లైవ్ లో ప్రకటించారు. అనుమానితులను అరెస్ట్ చేయడానికి భద్రతాదళాలకు అధికారులను ఇస్తోంది.
2013 నుండి యామీన్ దేశాధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. అయితే దేశంలో ప్రస్తుతం ఆయన తీవ్రమైన రాజకీయ విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

4 లక్షల జనాభా ఉన్న మాల్దీవుల్లో పర్యాటకులకు స్వర్గథామంగా ఉంటుందని ప్రసిద్ది చెందింది. తొలిసారిగా నషీద్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నేత, అయితే 2012లో ఆయన అర్ధాంతరంగా పదవి నుండి తప్పుకొన్నాడు.
జైలులో ఉన్న విపక్ష రాజకీయ నేతలను విడుదల చేయాలని, 12 మంది ఎంపీలపై అనర్హత వేటు చెల్లదని ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో మాల్దావుల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అబ్దుల్లా యామీన్ నిరాకరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు అబ్దుల్లా యామీన్ ప్రకటించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications