షాక్: వ్యక్తి శవం ముందు అర్ధనగ్న యువతుల నృత్యాలు(వీడియో)
బీజింగ్: ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా ఆవేదన భరితంగా మారిపోతుంది. కానీ, చైనాలో మాత్రం కొందరు మరణిస్తే అలా జరగడం లేదు.
వ్యక్తి మృతి చెందితే ఓ శుభ కార్యంలా, వేడుకలా జరుపుతున్నారు కొందరు. తాజాగా, ఓ వ్యక్తి చనిపోతే.. అతని మృతదేహం వద్ద అర్ధనగ్న నృత్యాలు చేస్తూ పలువురు యువతులు కనిపించారు. అంతేగాక, ఆ శవంపై పడుతూ లేస్తూ చిందులేశారు.
అయితే, ఆ చనిపోయిన వ్యక్తి తాను చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు ఇలాగే జరగాలని కోరుకున్నాడట. అందుకోసమే అతని కుటుంబసభ్యులు ఈ ఏర్పాటు చేయడం గమనార్హం.
కాగా, చైనా, తైవాన్ దేశాలలో కొందరు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే తమ అంత్యక్రియలకు ఎక్కువ మంది జనం వస్తారనేది చనిపోయిన వారి ప్రధానోద్దేశమట. కొంత విడ్డూరమనిపించినా ఇప్పుడు అక్కడ ఇదే ట్రెండ్గా మారిపోతోందట. అధికారులు మాత్రం ఇలాంటి చర్యలను ఉపేంక్షిమని చెబుతున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications