షాక్: యూరప్ ను వణికిస్తోన్న సైబర్ దాడి
సైబర్ భూతం మరోసారి యూరప్ ను వణికిస్తోంది. యూరప్ దేశాల్లోని పలు సంస్థలపై మంగళవారంనాడు సైబర్ దాడి చోటుచేసుకొంది.
లండన్: సైబర్ భూతం మరోసారి యూరప్ ను వణికిస్తోంది. యూరప్ దేశాల్లోని పలు సంస్థలపై మంగళవారంనాడు సైబర్ దాడి చోటుచేసుకొంది.
యూరప్ లోఅతిపెద్ద సైబర్ అటాక్ చోటుచేసుకొంది. ఉక్రెయిన్ లో భారీ సైబర్ దాడికి పాల్పడ్డ హ్యకర్లు ..నేషనల్ బ్యాంక్ లు, ఎయిర్ పోర్లు, విద్యుత్ సంస్థలకు కంప్యూటర్లలోకి వైరస్ ను పంపించారు.

డిస్క్ కంటెయన్స్, ఎర్రర్ అంటూ కంప్యూటర్ తెరపై మేసేజ్ చూపిస్తోంది. దీంతో యూరప్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్, బ్రిటన్ , స్పెయిన్ దేశాలు ఈ సైబర్ దాడికి గురయ్యాయి. ఈ దాడి అసాధారణమైందని ఉక్రెయిన్ ప్రధాని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ కంపూటర్ నెట్ వర్క్ లు డౌన్ అయ్యాయి. బ్యాంకులు, విద్యుత్ రంగ సంస్థలు దీంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు ప్రకటించారు.
More From
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications