ఆమెకు రూ.4800 కోట్ల పైచిలుకు లాటరీ తగిలింది
మసాచుసెట్స్కు చెందిన 53 సంవత్సరాల మావిస్ వాంజిక్ చికోపీ జాక్పాట్ కొట్టింది. ఆమె ఓ నర్స్.
వాషింగ్టన్: మసాచుసెట్స్కు చెందిన 53 సంవత్సరాల మావిస్ వాంజిక్ చికోపీ జాక్పాట్ కొట్టింది. ఆమె ఓ నర్స్. కానీ ఆమె కొన్న లాటరీ టిక్కెట్తో వేల కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టింది.
ఆమె మసాచ్యుసెట్స్లో ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఆమె రూ.4800 కోట్ల పైచిలుకు జాక్పాట్ను సొంతం చేసుకుని అమెరికా చరిత్రలోనే ఒకే టిక్కెట్పై అత్యంత అధిక మొత్తాన్ని గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు.

బుధవారం డ్రా తీశారు. ఆమెకు జాక్పాట్ వచ్చినట్లు గురువారం ప్రకటన వెలువడింది. ఇక తాను ఈ ఉద్యోగం చేయబోనంటూ ఆ తర్వాత ప్రకటించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్తను ఇటీవలే కోల్పోయారు.
More From
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications