ఐసిస్లో చేరకుంటే ఎత్తుకెళ్తాం: మిస్ ఇరాక్కి బెదిరింపు
ఇరాక్: 'మిస్ ఇరాక్'కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. నీవు ఐసిస్లో చేరకుంటే ఎత్తుకెళ్తామని బెదిరించారు. 1972 తర్వాత అంటే నలబై ఏళ్లు తర్వాత ఇటీవలే ఇరాక్లో తొలిసారి మిస్ ఇరాక్ పోటీలు జరిగాయి.
ఈ పోటీల్లో మిస్ ఇరాక్గా ఎంపికైన శయ్మా ఖాసిమ్కి ఐసిస్ నుంచి నుంచి బెదిరింపులు వచ్చాయి. మిస్ ఇరాక్గా ఎంపికైన కొద్ది గంటలకే... తనను వెంటనే ఐసిస్లో చేరాలని లేకుంటే కిడ్నాప్ చేస్తామని ఫోన్లో బెదిరించినట్లు ఆమె తెలిపింది.

అయితే తాను ఇలాంటి బెదిరింపులకు భయపడనని ఎన్ని అవాంతరాలు వచ్చినా తన బాధ్యతలు నెరవేరుస్తానని ఆమె చెప్పింది. ఆమె వయస్సు ఇరవై. ఈమె కిర్కుక్కు చెందిన యువతి. నలభై ఏళ్ల తర్వాత జరిగిన మిస్ ఇరాక్ పోటీల్లో ఆమె ఈ కిరీటం గెలుచుకుంది.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications