సమాధులవద్ద ఉచిత వైఫై సదుపాయం.. ఎందుకంటే?
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో అధికారుల కొత్తగా ఆలోచించారు. మాస్కో నగరంలో ప్రజలు సమూహాలుగా సంచరించే ప్రాంతాలలో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నగరంలో ఉన్న మూడు ప్రధాన శ్మశాన వాటికల వద్ద కూడా వచ్చే ఏడాది నుంచి ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు.
ఈ శ్మశానాలు చారిత్రక ప్రాధాన్యం కలిగినవని, పలువురు రష్యన్ వీరుల సమాధులు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం వల్ల అక్కడకు సందర్శకులు ఎక్కువగా వచ్చే అవకాశముంటుందని చెప్పారు.

శ్మశానాల వద్ద సందర్శకులు సేద తీరేందుకు ఏర్పాటు చేసే ప్రత్యేక ప్రాంతంలో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ ప్రకటనను గురువారం నాడు అధికారులు చేశారు. శ్మశాన వాటికల వద్ద వైఫై సౌకర్యం కల్పిస్తామని చెప్పడం గమనార్హం.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications