పాక్ వచ్చే ఎన్నికల్లో ముంబై దాడుల సూత్రధారి, ఉగ్రవాది హఫీజ్ పోటీ
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థల చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. భారత్, అమెరికాల ఒత్తిడితో గత జనవరి 21న అరెస్టయి పది నెలల పాటు గృహనిర్బంధంలో ఉన్న హఫీజ్ సయీద్ నవంబర్ 24న విడుదలయ్యాడు.
అనంతరం పాకిస్థాన్ను ఏకం చేసి, కాశ్మీర్పై పోరాటం చేస్తానని ప్రకటించాడు. తాజాగా 2018 పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్నానని ప్రకటించాడు. మిలి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు తెలిపాడు.

ఏ నియోజకవర్గం నుంచి అన్నది వెల్లడించలేదు. ఆగస్టులో జేయూడీ ఎంఎంఎల్ పార్టీని స్థాపించి సైఫుల్లా ఖలీద్ని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించింది. పాకిస్థాన్ను ఎంఎంఎల్ నిజమైన ఇస్లామిక్ దేశంగా మారుస్తుందని అప్పట్లో ఖలీద్ ప్రకటించారు.కాగా, హఫీజ్ సయీద్ ను విడుదల చేయడంపై భారత్, అమెరికాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications