వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు నేపాల్ షాక్: 2.5బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ డీల్ రద్దు

చైనాకు నేపాల్‌ షాకిచ్చింది. తమ దేశంలోని బుదీ గండకి ప్రాజెక్టు(1200మెగావాట్స్ ప్లాంట్) నిర్మాణానికి చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దుచేసింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: చైనాకు నేపాల్‌ షాకిచ్చింది. తమ దేశంలోని బుదీ గండకి ప్రాజెక్టు(1200మెగావాట్స్ ప్లాంట్) నిర్మాణానికి చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దుచేసింది. మాజీ ప్రధాని ప్రచండ హయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా కంపెనీ గెజువా గ్రూప్‌నకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే 2.5బిలియన్ ప్రాజెక్టు ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై నేపాల్‌ మంత్రి మండలి సమావేశమై సుదీర్ఘంగా చర్చించి ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సమాచారాన్ని నేపాల్‌ ఉపప్రధాని కమల్‌థాపా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

Nepal scraps $2.5 billion hydropower plant deal with Chinese company

మధ్యనేపాల్‌లో ప్రవహించే బుదీగండకి నదిపై జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణంతో పాటు పలు ఇతర పనులను చైనా కంపెనీకి కేటాయించారు. అయితే కాంట్రాక్ట్‌ పొందిన సంస్థ పనులు సక్రమంగా చేపట్టడం లేదని తేలడంతో కాంట్రాక్‌ రద్దు చేసినట్టు సమాచారం.

నేపాల్ దేశంలో వివిధ ప్రాజెక్టులు నిర్మించేందుకు చైనా, భారత కంపెనీల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే జీఎంఆర్ గ్రూప్, సత్లూజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీలు నేపాల్‌లో తలో ప్రాజెక్టు చేపట్టాయి.

English summary
Nepal has scrapped a US$2.5 billion (S$3.4 billion) deal with China Gezhouba Group Corporation to build the country's biggest hydropower plant, citing lapses in the award process, the energy minister said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X