అమెరికాలో హిందూ ఆలయ బోర్డుపై బుల్లెట్ల వర్షం
హ్యూస్టన్: అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రం ఫోర్సిత్ పట్టణంలో హిందూ దేవాలయం నిర్మించనున్న స్థలంలోని సైన్బోర్డుపై గుర్తుతెలియని వ్యక్తులు షాట్గన్తో 60 బుల్లెట్లు కురిపించారు. ఈ సంఘటనపై ఆ ప్రాంతంలో నివసించే హిందువులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
కాగా, జులై తొలివారంలో దుండగులు ఆ బోర్డుకు తూట్లు పొడిచారని, దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పట్టణ షెరీఫ్ (పాలకుడు) కార్యాలయ అధికారి తెలిపారు.

‘నార్త్ కరోలినా ఓం హిందూ ఆర్గనైజేషన్' ఇక్కడ 7.6 ఎకరాల స్థలం కొనుగోలు చేసి అందులో 3,600 చదరపు అడుగుల మేర ఆలయ నిర్మాణం తలపెట్టింది. దుండగులు విద్వేష ప్రదర్శనకు పాల్పడినప్పటికీ ఆలయ నిర్మాణం ఆపేది లేదు' అని ఈ సందర్భంగా సంస్థ స్పష్టం చేసింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications