యాహు పేరు మారింది, కొత్త పేరేమిటో తెలుసా?
ఇంటర్నెట్ దిగ్గజంగా గతంలో ఓ వెలుగు వెలిగిన యాహు కంపెనీ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది.యాహును స్వంతం చేసుకొన్న వెరిజాన్ కంపెనీ తన ఏవోఎల్ మెయిల్ ను దానితో విలీనం చేసి ఓథ్ పేరిట కొత్త బ్రాండ్ ను తీసుకువచ్చిం
వాషింగ్టన్:ఇంటర్నెట్ దిగ్గజంగా గతంలో ఓ వెలుగు వెలిగిన యాహు కంపెనీ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది.యాహును స్వంతం చేసుకొన్న వెరిజాన్ కంపెనీ తన ఏవోఎల్ మెయిల్ ను దానితో విలీనం చేసి ఓథ్ పేరిట కొత్త బ్రాండ్ ను తీసుకువచ్చింది.
ఇక మీదట ఓథ్ మెయిల్, ఓథ్ ఫైనాన్స్ కంపెనీలు ఇంటర్నెట్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.వెరిజాన్ కంపెనీ 4.8 బిలియన్ డార్ల మొత్తానికి యాహు కంపెనీని కొనుగోలుచేస్తోంది.

ఏవోఎల్ మెయిల్ లో యూహు విలీనమైన తర్వాత ఈ రెండింటిని కలిపి ఓథ్ అనే కొత్త కంపెనీ గొడుగు కిందకు తీసుకువస్తున్నట్టు ఏవోఎల్ సీఈవో టిమ్ ఆర్మ్ స్ట్రాంగ్ ట్విట్టర్ లో వెల్లడించారు.
వందకోట్లకుపైగా వినియోగదారులు, 20కి పైగా బ్రాండ్లు, ఎదురులేని బృందం టేక్ ద ఓథ్ అంటూ ఆర్మ్ స్ట్రాంగ్ ట్వీట్ చేశారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications