భారత్ దారుణంగా అణచివేస్తోంది: పాక్ ప్రధాని అబ్బాసి అక్కసు
ఇస్లామాబాద్: భారత్పై పాకిస్థాన్ మరోసారి తన అక్కసును వెల్లగక్కింది. జమ్మూకాశ్మీర్లో భారత్ దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతోందని పాకిస్థాన్ ప్రధాని షహీద్ ఖఖన్ అబ్బాసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కాశ్మీరు ప్రజలతో భారత సైన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. వారిని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. ధర్నాలు, ఆందోళనలు చేపట్టే వారిపై పెల్లెట్ గన్లను ప్రయోగిస్తూ.. అణచివేతకు పాల్పడుతోంది' అని వ్యాఖ్యానించారు.

అంతేగాక, 'స్వేచ్ఛ కోసం పోరాడే వారిని ఉగ్రవాదులుగా ముద్రవేస్తోంది' అని అబ్బాసీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, నిజనిర్ధారణ కమిటీ ద్వారా కాశ్మీర్లోని పరిస్థితులపై అధ్యయనం చేపట్టాలని ఐక్యరాజ్యసమితిని కోరారు.
కాగా, జమ్మూకాశ్మీర్లో ఆదివారం సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో 13మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications