మళ్లీ తప్పులో కాలేసిన పాకిస్తాన్, పరువు గంగలో కలిసింది
పాకిస్తాన్ మరోసారి తప్పులో కాలేసింది. గతంలో జమ్ము కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికపై భారత్ పైన బురద జల్లేందుకు తప్పుడు ఫోటో ఉపయోగించుకున్న విషయం తెలిసిందే.పర్యాటక రంగ ప్రచారం కోసం ఇప్పుడు ఏకంగా పక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి తప్పులో కాలేసింది. గతంలో జమ్ము కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికపై భారత్ పైన బురద జల్లేందుకు తప్పుడు ఫోటో ఉపయోగించుకున్న విషయం తెలిసిందే.
పర్యాటక రంగ ప్రచారం కోసం ఇప్పుడు ఏకంగా పక్క దేశం మసీదును తమ దేశానిదిగా పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్ టూరిజం శాఖ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

పాకిస్తాన్లోని ప్రముఖ వారసత్వ కట్టడాలను హైలెట్ చేసేందుకు తయారు చేసిన ఆ వీడియోలో అప్గనిస్తాన్లోని హజ్రత్ అలీ పవిత్ర క్షేత్రాన్ని కూడా పెట్టింది. మజర్ ఇ షరీఫ్లో ఉన్న ఈ మసీదును బ్లూ మసీదు అని పిలుస్తారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందించారు. దీంతో పాకిస్తాన్ పరువు గంగలో కలిసింది. దీంతో అక్కడి అదికారులు హుటాహుటిని వీడియోను డిలీట్ చేశారు.
More From
-
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications