కశ్మీర్ అంబాసిడర్గా మారుతా...! ప్రపంచమంతా తిరుగుతా : ఇమ్రాన్ ఖాన్
కశ్మీర్ అంబాసిడర్గా ప్రపంచమంతా పర్యటిస్తానని మరోసారి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.శుక్రవారం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గోన్నారు. ప్రపంచ దేశాలకు మోడీతోపాటు ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో వివరిస్తానని అన్నారు. దీంతో పాటు కశ్మీర్ అంతర్జాతీయ సమస్యగా ఆయన అభివర్ణించారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రతి శుక్రవారం కశ్మీర్ అవర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కశ్మీరీలకు మద్దతుగా ప్రతి ఒక్కరు నిలబడాలని ఆయన పిలుపునిచ్చాడు. దీంతో పీఓకేలో నిర్వహించిన సభలో ఆయన పాల్గోన్నారు. భారత దేశం వేలాది మందిని అదుపులోకి తీసుకోవడం ద్వార ప్రజలను ఉగ్రవాదంలోకి నెట్టివేస్తున్నారని అయన పేర్కోన్నారు.

దీంతో ప్రజల్లో భారత దేశంపై వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు.కశ్మీర్ సమస్య కేవలం భారతీయుల ముస్లింలే కాదని ప్రపంచ వ్యాప్తంగా 1.25 బిలియన్ ముస్లింలు కశ్మీర్లో జరిగే పరిణామాలను పరీశీలిస్తున్నారని అన్నారు. కాగా కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి పాకిస్థాన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications