జపాన్లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు లేవు
టోక్యో: జపాన్లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. హోన్షు దీవుల తీరంలో 6.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ మేరకు జపాన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
శనివారం ఉదయం 6.57 గంటలకు ఈ ప్రాంతంలో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.

Recommended Video
#Fukushima : సముద్రంలోకి Fukushima అణువ్యర్ధాలు-Japan వివాదాస్పద నిర్ణయం! || Oneindia Telugu
సునామీ వచ్చే అవకాశం లేకపోవడంతో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. పదేళ్ల క్రితం జపాన్లో వచ్చిన సునామీతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications