వీడియో: మాడిసన్ స్క్వేర్ వద్ద రాజీవ్ సర్దేశాయ్పై దాడి
న్యూయార్క్: భారత్లో ప్రముఖ టీవీ యాంకర్, వ్యాఖ్యాత, సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ మీద అమెరికాలో దాడి జరిగింది. మాడిసన్ స్క్వేర్ గార్డెన్ బయట కొంత మంది ఆదివారం ఆయనపై దాడి చేశారు. రాజ్దీప్పై దాడి చేసిన వారు ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుదారులుగా భావిస్తున్నారు.
రాజ్దీప్ గతంలో మోడీని విమర్శించినందుకే ఈ దాడి అని ట్విటర్లో పలు ట్వీట్లు దర్శనమిచ్చాయి. ఈ ఏడాది జూలైలో ఐబీఎన్ 18 నుంచి ఎడిటర్ ఇన్ చీఫ్గా రాజీనామా చేసిన రాజ్దీప్ - ‘‘మాడిసన్ స్క్వేర్ వద్ద భారీ సమూహం, ఇంకా కొంత మంది పనికిమాలిన వాళ్లు (ఇడియట్స్), దాడి చేయడమే మగతనానికి చిహ్నంగా భావిస్తున్నారు'' అని ట్వీట్ చేశారు.

అయితే, ఆయనపై దాడిని కెమెరాల్లో బంధించడంతో, ఆ వీడియోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేశాయి. కెమెరాలో ఆ ఇడియట్స్ను బంధించినందుకు సంతోషమని, వాటిని చూపించడమే వారిని సిగ్గుపడేలా చేయడమని ఆయన వ్యాఖ్యానించారు.
<center><iframe width="100%" height="510" src="//www.youtube.com/embed/U9Totdio05s" frameborder="0" allowfullscreen></iframe></center>
తన పుస్తకానికి ఎనలేని ప్రచారం లభించిందని, సెల్పీలు తీసుకున్న వారంతా తన పుస్తకం కొంటామని హామీ ఇచ్చారని కూడా ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు.
-
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications