రూ.6,500కోట్లు చెల్లించి జైలు శిక్ష తప్పించుకున్న సౌదీ యువరాజు
రియాద్: అవినీతి ఆరోపణలతో జైలుపాలైన సౌదీ అరేబియా సీనియర్ యువరాజు మితెబ్ బిన్ అబ్దుల్లా ప్రభుత్వంతో భారీ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం రూ.6,500కోట్ల(1బిలియన్ డాలర్ల)కుపైగా సర్కారుకు చెల్లించేందుకు మితెన్ బిన్ అంగీకరించారు.
అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 20రోజుల క్రితం ఆయనను అరెస్ట్ చేశారు. తాను సంపాదించిన మొత్తం అక్రమాస్తులను ఆయన సర్కారుకి అప్పగించేందుకు ఒప్పుకోవడంతో యువరాజును జైలు నుంచి విడుదల చేశారు.

ఈ మేరకు అక్కడి అధికారులు తెలిపారు. ఈ యువరాజుతోపాటు మరో ముగ్గురు కూడా ప్రభుత్వం ఇలాగే ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. కాగా, సౌదీ ప్రభుత్వం ఇటీవల పలు సంస్కరణలను కూడా తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications