ఏడుగురు చిన్నారులు సహా 13 మంది మృతి: భవనంలో మంటలతో మృత్యువాత
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిలడెల్పియాలో గల మూడు అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో 13 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక సిబ్బంది అంటున్నారు. ఇద్దరిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. తన 35 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ప్రమాదం చూడలేదని ఫైర్ ఆఫీసర్ తెలిపారు.
ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటివరకు తెలియరాలేదు. దీనిపై విచారణ జరుగుతుందని తెలిపారు. భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్లు ఉన్నాయి.. కానీ అవీ పనిచేయడం లేదని తెలిపారు. భవనం ఫిలడెల్పియా పబ్లిక్ హౌసింగ్ అథారిటీకి చెందినది. భవనంలో గల రెండో అంతస్తు నుంచి మంటలు వ్యాపించాయి. తొలుత పొగ వచ్చింది.

Recommended Video
భవనంలో 26 మంది ఉంటున్నారు. 8 మంది ఫస్ట్ ప్లోర్.. 18 మంది సెకండ్, మూడో ప్లోర్లో ఉంటున్నారు. ప్రమాదం జరిగే సమయానికి ఎంత మంది ఉన్నారనే విషయం తెలియరాలేదు. మంటలు రావడంతో చుట్టు పక్కల వారు భయపడ్డారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications