వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ ఉలిక్కిపడ్డ లండన్: సెవెన్ సిస్టర్స్ రోడ్డులో భీభత్సం.. పాదచారుల పైకి దూసుకెళ్లిన వ్యాన్

రంగంలోకి దిగిన లండన్ మెట్రో పోలీసు, అత్యవసర సహాయక బృందాలు భ్రదతను కట్టుదిట్టం చేశాయి. సెవెన్ సిస్టర్స్ రోడ్డును తాత్కాళికంగా మూసివేశాయి. ఘటనలో ప్రాణ నష్టం సంభవించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

|
Google Oneindia TeluguNews

లండన్: లండన్ బ్రిడ్జిపై ఉగ్రవాదులు సృష్టించిన భీభత్సాన్ని మరిచిపోకముందే.. నగరంలోని సెవెన్ సిస్టర్స్ రోడ్డులో మరో దారుణం చోటు చేసుకుంది. పాదచారుల పైకి వ్యాన్ వేగంగా దూసుకెళ్లడంతో.. 22మంది వరకు గాయాలపాలైనట్లు తెలుస్తోంది.

<strong>లండన్ లో ఉగ్రదాడి: ఇద్దరి మృతి, 20 మందికి గాయాలు</strong>లండన్ లో ఉగ్రదాడి: ఇద్దరి మృతి, 20 మందికి గాయాలు

లండన్ లోని ఫిన్స్‌ బరీ పార్క్‌ లోని సెవెన్‌ సిస్టర్‌ రోడ్డులో.. రాత్రిపూట ముస్లింలు నిర్వహించే తరావీ ప్రార్థనల అనంతరం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.22నిమిషాల సమయంలో జరిగిన ఈ ఘటనతో లండన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Several injured after vehicle rams people leaving London mosque: witnesses

రంగంలోకి దిగిన లండన్ మెట్రో పోలీసు, అత్యవసర సహాయక బృందాలు భ్రదతను కట్టుదిట్టం చేశాయి. సెవెన్ సిస్టర్స్ రోడ్డును తాత్కాళికంగా మూసివేశాయి. ఘటనలో ప్రాణ నష్టం సంభవించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్న పోలీసులు.. ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

English summary
Several people have been injured after a vehicle was driven into a crowd of pedestrians in north London early Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X