అమెరికాలో కాల్పుల కలకలం: మేరీల్యాండ్ హైస్కూల్లో ఫైరింగ్
మేరీలాండ్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మేరీలాండ్లోని గ్రేటి మిల్స్ హైస్కూల్లో కాల్పులు చోటు చేసుకోవడంతో ముగ్గురు గాయపడ్డారని తెలుస్తోంది.
గుర్తు తెలియని వ్యక్తు పాఠశాలలోకి చొరబడి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. స్కూల్ ప్రారంభమైన కాసేపటికి ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.

కాల్పుల ఘటన నేపథ్యంలో అక్కడి పాఠశాలలను మూసివేశారు. పిల్లల్ని తీసుకు రావొద్దని సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications