Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తీవ్రవాద దాడి: సోమాలియాలో భారీ బాంబు పేలుడు, 230 మంది మృతి

సోమాలియాలో శనివారం ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 230 మంది మృతి చెందారు. 275 మందికిపైగా గాయపడ్డారు.

మొగదిషు: సోమాలియాలో శనివారం ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 230 మంది మృతి చెందారు. 275 మందికిపైగా గాయపడ్డారు.

రాజధాని మొగదిషులోని ఓ హోటల్‌ లక్ష్యంగా ముష్కరులు ట్రక్‌ బాంబుతో దాడికి పాల్పడ్డారు. తర్వాత కాల్పులు జరిపారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతమంతా బీభత్సంగా మారింది.

Somalia: Bomb blast outside hotel in Mogadishu; 189 killed

పేలుడు ధాటికి దూరంలో ఉన్న భవనం కిటికీ అద్దాలు సైతం పగిలిపోయాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

సోమాలియాకు చెందిన అల్‌షబాబ్‌ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనలో తొలుత 189 మంది చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత మృతుల సంఖ్య 230కు పెరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+