రూ.కోటిన్నర వజ్రాన్ని మింగేసింది, ఆపరేషన్ చేశారు
బీజింగ్: చైనాకు చెందిన ఓ మహిళ రూ.కోటిన్నర విలువ గల వజ్రాన్ని మింగింది. దానిని గుర్తించిన అధికారులు రికవరీ చేసుకున్నారు. ఈ సంఘటన థాయ్లాండులో జరిగింది.
బ్యాంకాక్లో పెద్ద వజ్రాలు, నగల దుకాణానికి వెళ్లిన ఓ చైనా మహిళ నగలను, వజ్రాలను చూసింది. అనంతరం ఓ ప్రాంతంలో కోటిన్నర రూపాయల విలువ చేసే వజ్రాన్ని ఒకదాన్ని ఎంపిక చేసుకుని ఎవరూ చూడకుండా మింగేసింది.

తాను వాటిని మింగిన విషయాన్ని ఎవరూ చూడలేదని ఆమె భావించింది. కానీ అక్కడే ఉన్న సిసి కెమెరాల్లో అది రికార్డయింది. దానిని గుర్తించారు. వెంటనే వైద్యులను పిలిపించి.. ఆ వజ్రం ఎక్కడ ఉందో స్కానింగ్ ద్వారా పరిశీలించారు.
ఆమె పేగుల్లో ఇరుక్కుపోయి ఉంది. వైద్యుడు ఆమెను బతికించడం కోసం కష్టపడి ఆపరేషన్ చేసి ఆరు కేరట్ల వజ్రాన్ని బయటకు తీశాడు. దొంగతనం చేసినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications