కాబూల్ లో నాటో కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి, 4 మృతి, 22 మందికి గాయాలు
కాబూల్ లోని అమెరికా ఎంబసీకి సమీపంలో నాటో కాన్వాయ్ పై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.ఈ ఘటనలో నలుగురు మరణించగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన బుదవారం నాడు చోటుచేసుకొంది.
కాబూల్: కాబూల్ లోని అమెరికా ఎంబసీకి సమీపంలో నాటో కాన్వాయ్ పై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.ఈ ఘటనలో నలుగురు మరణించగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన బుదవారం నాడు చోటుచేసుకొంది.
నాటో కాన్వాయ్ కాబూల్ లోని రద్దీ ప్రాంతం గుండా వెళ్తుండగా బుదవారం ఉదయం పూట ఆత్మాహుతి బాంబుదాడి జరిగినట్టుగా అధికారులు చెప్పారు..అయితే భారీగా పేలుడు పదార్ధాలను కలిగి ఉన్న సూసైడ్ బాంబర్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడని స్థానికులు చెప్పారు.

ఈ ఘటనతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనతో స్థానికంగా ఉన్న వాహనాలు కూడ పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ ఆత్మహుతి ఘటనతో ఈ ప్రాంతమంతా పూర్తిగా రక్తసిక్తమైందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. విదేశీ దళాలను లక్ష్యంగా చేసుకొని తాలిబన్ సేనలు దాడులు కొనసాగిస్తున్నాయి.అయితే ఈ దాడుల్లో భాగంగానే బుదవారం నాటి ఘటన కూడ చోటుచేసుకొందనే అనుమానాలు కూడ వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications