రెచ్చిన ఉగ్రవాదులు: కోర్టు ప్రాంగణంలో సూసైడ్ బాంబర్లు, 7గురి మృతి
పాకిస్తాన్లోని ఖైబర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో మూడు వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు సూసైడ్ బాంబర్లు సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు.
ఖైబర్: పాకిస్తాన్లోని ఖైబర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో మూడు వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు సూసైడ్ బాంబర్లు సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక లాయర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
పదిహేను మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య కాసేపు కాల్పులు కొనసాగుతున్నాయి. పదిహేను మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.

More From
-
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications