వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేలంలో రూ. 23 లక్షలు పలికిన చేప... రికార్డు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

టోక్యో: సముద్ర చేపల్లో అత్యంత రుచికరంగా ఉండే చేపగా టునా చేపకు పేరు ప్రఖ్యాతులున్నాయి. దీంతో దీని ఖరీదు కూడా ఎక్కువే. ఈ చేప మాంసం కిలో ధర వేలల్లో పలుకుతుంది. జపాన్‌లో ఈ చేపలను వేలం వేస్తారు. అందుకు కారణం తక్కువ సంఖ్యలో ఈ చేపలు లభ్యమవడమే.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

జపాన్ రాజధాని టోక్యోలోని చేపల మార్కెట్లో సోమవారం నాడు టునా చేపలను వేలం వేయగా ఓ చేప రూ. 23 లక్షల ధర పలికింది. సుకిజి ఫిష్ మార్కెట్లో న్యూ ఇయర్ సందర్భంగా వేసిన వేలంలో 180 కిలోల బరువున్న ఈ టునా చేపను సుషి రెస్టారెంట్ల యజమాని కియోషి కిముర దక్కించుకున్నారు.

This Fish was Sold for Over Rs. 23 Lakh. No, Seriously.

వరుసగా నాల్గవ ఏడాది ఈ టునా చేపను దక్కించుకోవడం విశేషం. సోమవారం ఉదయం పూట వేసిన వేలంలో కొన్ని వందల సంఖ్యలో టునా చేపలను అక్కడి స్ధానికులు కొనుగోలు చేశారు. టునా చేపల దేహంలో ఫ్లోటింగ్ బ్లాడర్ నిర్మాణం ఉండదు.

అందుకే అవి నీటిలో తేలలేవు. ఎప్పుడూ సముద్ర జలాల్లో ఈదుతూనే ఉండాలి. ఈదడం ఆపివేశాయంటే నీటి అడుగు భాగానికి పడిపోతాయి.

English summary
A single bluefin tuna has sold for 4.5 million yen ($37,500 or over Rs. 23 lakh) in annual celebratory bidding at the first auction of the year at Tokyo's famous fish market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X