ఢిల్లీలో భూకంపం: 5.4 తీవ్రతతో ప్రకంపనాలు, వారంలో రెండోసారి..
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. శనివారం తీవ్రతతో భూ ప్రకంపనాలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4గా ఉంది. ఢిల్లీలో రాత్రి 7.57 గంటలకు భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం నేపాల్లో ఉందని సిస్మాలజిస్టులు తెలిపారు. భూకంపం రావడంతో జనం పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

భూ ప్రకంనాలు ఉత్తరాఖండ్, న్యూ తెహ్రి, ఫిత్రొఘడ్, భాగేశ్వర్, పౌరీలో కూడా వచ్చాయి. గతవారం కూడా ఢిల్లీలో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. గత బుధవారం నేపాల్లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ సమయంలో అక్కడ 9 మంది చనిపోయారు. అప్పుడు ఢిల్లీలో కూడా ప్రకంపనాలు వచ్చాయి.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications