అమెజాన్ ప్రాంతంలో విషాదం: 2పడవల మునక, 43 మంది మృతి
బ్రెజిల్లోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 43 మంది మృతి చెందారు. పారా రాష్ట్రంలోని జింగూ నదిలో పడవ మునిగి 21 మంది మృత్యువాత పడ్డారు.బాహియా రాష్ట్రంలో జరిగిన మ
బెర్లిన్: బ్రెజిల్లోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 43 మంది మృతి చెందారు. పారా రాష్ట్రంలోని జింగూ నదిలో పడవ మునిగి 21 మంది మృత్యువాత పడ్డారు.
బాహియా రాష్ట్రంలో జరిగిన మరో ప్రమాదంలో 22 మంది మృతి చెందినట్లు బ్రెజిల్ నౌకాదళం ప్రకటించింది. గల్లంతైన వారికోసం అత్యవసర దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఈ ప్రమాదాల్లో 21మందిని రెస్య్కూ బృందం కాపాడింది. రెండు రాష్ట్రాల్లో తుపాను పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications