ఇద్దరు పోలీసు అధికారుల హత్య
కరాచీ: గస్తి తిరుగుతున్న పోలీసు అధికారులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఇద్దరు పోలీసు అధికారులను కాల్చి చంపి తప్పించుకుని పరారైన సంఘటన పాకిస్థాన్ లో జరిగింది. పాకిస్థాన్ బెలూచిస్థాన్ ఫ్రావిన్స్ లోని క్వెట్టా నగరంలో పోలీసులు గస్తి తిరుగుతున్నారు.
అక్కడ ఉన్న పోలీసులపై కాల్పులు జరపడంతో ఒకరు సంఘటనా స్థలంలో, ఇంకోకరు ఆసుపత్రిలో చికిత్స విఫలమై మరణించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. క్వట్టా లోని శాటిలైట్ సిటిలో సోమవారం రాత్రి ఇఫ్తార్ విందు ఎర్పాటు చేసిన ప్రాంతంలో పోలీసులు గస్తి తిరుగుతున్నారు.

ఆ సందర్బంలో బైక్పై వెళ్తూ ఇద్దరు నిందితులు పోలీసుల మీద తూటాల వర్షం కురిపించారు. ఆ సమయంలో ఎస్ఐ రెహమాన్ అక్కడికక్కడే మరణించాడు. మరో ఎస్ఐ హఫీజుల్లా అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై హఫీజుల్లా మరణించాడు.
పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని పోలీసు అధికారులు అంటున్నారు. ఇటివల ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో 8 మంది పోలీసులు మరణించారు. అయితే దాడులకు పాల్పడింది తామే అని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
-
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications