ఎమర్జెన్సీ మీటింగ్ : సిరియా స్థితిగతులపై ఐరాస కీలక భేటీ
న్యూయార్క్ : సిరియా వైమానిక దాడులపై చర్చించేందుకు నేడు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యంత కీలక సమావేశం జరగనుంది. అలెప్పోలో ఉన్న 990 మంది సంఘవిద్రోహులను మట్టుపెట్టేందుకు అమాయకులైన 2,75,000 మంది అమాయకుల ప్రాణాలో చెలగాటమాడుతున్నారంటూ సిరియా ప్రత్యేక రాయబారి స్టఫాన్ డీ మిస్తుర వాపోయారు.

కాగా, ఇప్పటికే అమెరికా, రష్యా వైమానిక దాడులతో అలెప్పో నగరం తీవ్రంగా ప్రభావితమైంది. అలెప్పోలో ఉన్న ఉద్రిక్తతలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చి ఘర్షణ పరిస్థితిని వెంటనే రూపుమాపాల్సిన అవసరముందని స్టఫాన్ ఢీ ఐరాసకు విన్నవించారు. తాజా సమావేశంలో దాడుల ను నిలిపేయడానికి ఓ ముసాయిదా తీర్మానాన్ని ఐరాస ప్రవేశపెట్టవచ్చునన్న వాదనలు వినిపిపస్తున్నప్పటికీ.. దాడులు ఆపేందుకు రష్యా అంగీకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications