అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు
కాల్పుల మోతతో మరోసారి అమెరికా దద్దరిల్లింది. లాస్ ఏంజెల్స్లో గల వేర్ హౌస్లో ఫైర్ జరిగింది. కాల్పుల్లో ముగ్గురు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తికి కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాల్పులు ఎందుకు జరిపారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కానీ ఆ సమయంలో అక్కడ ఉండి చనిపోయి.. కుటుంబాలకు ముగ్గురు కడుపుకోతను మిగిల్చారు.
కాల్పులు చేసింది వీరేనని.. లేదా అనుమానాస్పద వ్యక్తుల పేర్లను పోలీసులు/ ఏజెన్సీలు వెల్లడించలేదు. కాల్పుల తర్వాత ఆ ప్రాంతంలో రక్తం ప్రవాహించింది. అక్కడున్న వారి నుంచి రక్తం దారగా పారింది. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది.. నాలుగో వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఆగంతకులు వచ్చిన వెంటనే కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మరో వ్యక్తి గాయాలతో చనిపోయారు. డానియల్ డుంబార్ (27), రాండీ టైసన్ (25) ఇద్దరు చనిపోయారని లాస్ ఏంజెల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కరోనార్ తెలిపారు. కాల్పులతో మరోసారి కలకలం రేగింది. ఆ సమయంలో తమ బంధువులు/ సోదరులు ఉండటంతో ముగ్గురు చనిపోయారు. దీంతో ఆ మూడు కుటుంబాలు విషాద వదనంలో మునిగాయి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications