ఆశ్చర్యం.. 82ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు
న్యూయార్క్: ఓ తల్లి, కూతురు 82 ఏళ్ల తర్వాత కలిసిన అరుదైన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వారిద్దరూ ఎనభై రెండేళ్ల తర్వాత కలుసుకోవడం గమనార్హం. ఇది అరుదైన వాటిల్లో అరుదైన సంఘటనగా చెప్పవచ్చు.
నోనాజెనేరియన్ లీనా పీర్స్ తన కూతురు బెట్టీ మోరెల్ను గత నెలలో న్యూయార్క్లోని బింగమ్టన్లో గల గ్రేటర్ బింగమ్టన్ విమానాశ్రయం లాబీలో కలుసుకుంది.
పీర్స్ ఇప్పుడు తల్లి, అమ్మమ్మ అంతేకాదు.. ఓ అమ్మమ్మకు కూడా తల్లి. ఆమెకు 1933లో బెట్టీ మోరెల్ జన్మించింది. అప్పుడు కూతురు బెట్టీ వయస్సు 6 నెలలు. పీర్స్ తల్లి అయ్యే సమయానికి పద్నాగులు ఏళ్లు మాత్రమే ఉంది.

అంటే పద్నాలుగేళ్ల వయస్సులో ఆమె బెట్టీకి జన్మను ఇచ్చింది. యుటికా ఆసుపత్రిలో ఆమె జన్మను ఇచ్చింది. లీనా పీర్స్కు అప్పుడు పద్నాలుగేళ్ల వయస్సే కావడంతో బలవంతంగా ఆ కూతురును ఇతరులకు ఇవ్వవలసి వచ్చింది.
ఇప్పుడు లీనా పీర్స్ కూతురు బెట్టీ మోరెలన్ను కలుసుకుంది. దీనిపై లీనా పీర్స్ మాట్లాడుతూ... ఇది ఊహించనిదని, నమ్మలేకపోతున్నానని చెప్పింది. మరో విషయం ఏమంటే బెట్టీ మోరెల్ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు.. ఆమెకు 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చనిపోయారు. దీంతో బెట్టీ న్యూయార్కులోని లాంగ్ ఐస్లాండులో జీవిస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications