వ్యక్తి జేబులో పేలిన ఫోన్, మంటలు, పరుగు(వీడియో)
ఇస్లామాబాద్: ఇప్పటి వరకు మొబైల్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు సెల్ పోన్లు వేడెక్కి పేలిపోయిన సంఘటనలు చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా జేబులోని ఫోన్లు కూడా పేలిపోతున్నాయి. ఇలాంటి ఘటనే పాకిస్థాన్లో చోటు చేసుకుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి అప్పుడే బస్ దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతని జేబులోని మొబైల్ ఫోన్ బ్యాటరీ నుండి అకస్మాత్తుగా మంటలు వెలువడి చూస్తుండగానే అతన్ని మొత్తం కమ్మేశాయి. దీంతో ఆర్తనాదాలు చేస్తూ అతడు మంటలతోనే రోడ్డుపై పరిగెత్తాడు.
దీంతో అక్కడున్నవారు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంతలోనే స్థానిక మార్కెట్ లోని ఓ వ్యక్తి బకెట్తో నీళ్లు తీసుకొచ్చి అతనిపై పోయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎవరూ, అతని పరిస్థితి ఇప్పుడెలా ఉందని సమాచారం తెలియరాలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications