37మంది మృతి: విమాన శిథిల్లాలో ప్రాణాలతో చిన్నారి (ఫొటో)
జుబా: ఘోర విమాన ప్రమాదంలో ఓ 13 నెలల పసిపాప ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో 37మంది మృతి చెందగా.. ఈ చిన్నారి మృత్యుంజరాయురాలిగా నిలిచింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ పాప పేరు న్యాలో.
రెండ్రోజుల క్రితం దక్షిణ సుడాన్లో కార్గో విమానం కూలిపోయింది. సుడాన్కు చెందిన ఓ టెలివిజన్ ప్రజెంటర్ ముందుగా విమాన ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లింది. అక్కడ శిథిలాల్లో ఓ వ్యక్తి ఒడిలో చిన్నారి ఏడుస్తూ కనబడింది. ప్లేన్ కూలిన ఘటనలో మొత్తం 37 మంది మృతిచెందారు.

కాగా, ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ మరొకతను ఆ పాపను కాపాడిన వ్యక్తే. ఇద్దర్నీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాపను ఛాతికి అత్తుకు పట్టుకోవడం వల్లే చిన్నారిని రక్షించగలిగానని ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి చెప్పాడు.
ప్రమాదంలో పాప తల్లి, అక్క చనిపోయారు. న్యాలోకు కాలు విరిగింది. నుదురుపై చిన్న దెబ్బ కూడా తగిలింది. సరుకు రవాణా విమానం ప్రయాణికులతో కిక్కిరిసిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications