Viral News: ఆర్టీసీ బస్సును ఆపిన రూ.500 నోటు.. ఎలాగంటే..
మనం రూపాయి పోయినా దాని కోసం వెతుకుతుంటాం. అలాంటి ఐదు వందల రూపాయి నోటు పోతే.. అది జరిగింది ఓ చోట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్తోంది. బస్సు ప్రారంభ కాగానే కండక్టర్ టికెట్లు తీసుకోవడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బస్సులోని ప్రయాణికులందరికీ టికెట్లు ఇస్తున్నాడు.
బయటకు
బస్సు నడుస్తుండడంతో బయట నుంచి గాలి వేగంగా వస్తోంది. ఇంతలో ఓ ప్రయాణికురాలికి టిక్కెట్ ఇస్తుండగా.. కండక్టర్ చేతిలోంచి రూ.500 నోటు గాల్లోకి ఎగిరిపోయింది. దాన్ని పట్టుకోవడానికి కండక్టర్ ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆ నోటు బస్సు కిటికీ నుంచి గాల్లోకి ఎగురుతూ బయటకు కొట్టుకెళ్లింది. దీంతో కండక్టర్ తో పాటు ప్రయాణికురాలు కంగారు పడి కేకలు వేశారు. దీంతో డ్రైవర్ ఏం జరిగిందో తెలియ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు.
8 నిమిషాల పాటు
వెంటనే
డ్రైవర్
తో
పాటు
కొందరు
ప్రయాణికులు
కూడా
కిందకు
దిగి
నోటు
కోసం
ఎంకులాడడం
మొదలు
పెట్టారు.
దాదాపు
8
నిమిషాల
పాటు
రూ.500
నోటు
కోసం
చెట్ల
పొదల్లో
వెతికాగా..
చివరకు
ఆ
రూ.500
నోటు
ఓ
ప్రయాణికుడికి
దొరికింది.
దీంతో
అందరు
ఊపిరిపీల్చుకున్నాడు.
వారంతా
నవ్వుతూ
బస్సు
ఎక్కారు.
దేవుడి
దయతో
నా
500
రూపాయలు
దొరికాయి
అంటూ
సదరు
ప్రయాణికురాలు
సంతోషపడింది.
జోకులు
ఈ
ఘటనపై
బస్సులో
ప్రయాణికులు
తలో
జోకు
వేసుకుంటూ
నవ్వుకుంటూ
జగిత్యాల
వెళ్లారు.
నోటు
సరిగా
పట్టుకోలేదు
కాబట్టే
గాల్లో
ఎగిరిపోయిందని
ఒకరు..
లేదు
గాలి
బాగా
వచ్చిందని
మరొకరు
మాట్లాడుకున్నారు.