కర్నూలు, నల్లమల అటవీ గ్రామాల్లో పులి సంచారం...
కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పులి జాడలు కనిపించాయి. అటవీ సమీప గ్రామాల్లో సంచరిస్తున్న పులి గ్రామంలో ఓ ఆవుపై దాడి చేసి చంపేసిన అనవాళ్లు కనిపించాయి. పులి తిరుగుతున్న వార్తలు ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లో అలజడి చెలరేగాయి.దీంతో స్థానికలు భయాందోళనలకు గురవుతున్నారు.
కర్నూలు జిల్లా బండిఅత్మకూరు మండలంలోని సింగవరం గ్రామం నల్లమల అడవి ప్రాంతానికి సమీపంలో ఉంది. అయితే గ్రామంలోని పోలాల్లో మేస్తున్న ఆవు అకస్మత్తుగా చనిపోయింది. దీంతో ఆవుపై పులి దాడి చేసిన చాయలు కనిపించాయి. ఈనేపథ్యంలో భయభ్రాంతులకు లోనైన ప్రజలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు అవి అడుగులుగా నిర్దారించారు. దీంతో ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. కాగా గత కొద్ది రోజులుగా అటవీ ప్రాంతంలో వివిధ జంతువులు వస్తుండడంతో వాటి వేట కోసం పులులు తిరుగుతున్నట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు.దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications