Mega Million Lottery:రూ.3757 కోట్లు భారీ ప్రైజ్ మనీ.. ఆన్లైన్ లాటరీ ఎలా ఆడాలంటే..!
అమెరికా మెగా మిలియన్ లాటరీ మళ్లీ వచ్చేసింది. ఈ సారి లాటరీ ప్రపంచంలోనే అత్యధిక ప్రైజ్ మనీ అందిస్తోంది. అక్షరాలా 515 మిలియన్ అమెరికన్ డాలర్లు భారత్లోనే ఉండి మీరు గెలుపొందొచ్చు. ఈ భారీ అమెరికా లాటరీ ప్రైజ్ మనీ గెలవాలంటే అమెరికాలోనే ఉండక్కర్లేదు. భారత్లోనే ఉండి గెలుపొందొచ్చు. 3757 కోట్ల రూపాయల మెగా మిలియన్ లాటరీ ఈ వారం జరిగే డ్రాలో గెలుపొందే అవకాశం ఉంది.
భారత్లోనే ఉండి అమెరికాలో జరిగే మెగా మిలియన్ లాటరీలో ఆన్లైన్ ద్వారా పాల్గొని విజేతలు మీరే అయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం మీరు ఏంచేయాలంటే

1. lottosmile.inలో ముందుగా అకౌంట్ తెరవండి
2. సైట్పై 50కిపైగా ఉన్న ప్రపంచ స్థాయి లాటరీల నుంచి మెగా మిలియన్ లాటరీని ఎంపిక చేసుకోండి
3. మీకు నచ్చిన సంఖ్యలతో టికెట్ను పూర్తి చేయండి.
4. మీ విజయావకాశాలను మెరుగుపర్చుకునేందుకు ఎన్ని సార్లు ఆడుతారో నిర్థారించండి
5. ఇక మీ టికెట్ కొనుగోలును కన్ఫార్మ్ చేయండి
lottosmile.in అనేది ఒక లాటరీ టికెట్ మెసెంజర్ సర్వీస్. లొట్టొస్మైల్ ఏజెంట్లు తమ కస్టమర్ల తరపున టికెట్లు కొనుగోలు చేస్తారు. టికెట్ కొనుగోలుకు నామమాత్రపు సర్వీసు రుసుం వసూలు చేస్తారు. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత ఆ టికెట్ను స్కాన్ చేసి కస్టమర్ అకౌంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా డ్రా తీసే ముందు జరుగుతుంది. ఇక స్కాన్ చేయబడిన టికెట్, నిర్థారిత ఈ-మెయిల్ ఉంటే చాలు. ఆ టికెట్ పై సర్వహక్కులు మీవే ఉంటాయి. ఇక లొట్టో స్మైల్ పై మెగా మిలియన్ లాటరీ టికెట్లు మాత్రమే కాకుండా మెగా పవర్బాల్, యూరోమిలియన్స్, ఇటాలియన్ సూపర్ ఎనాలొట్టో, యూరోజాక్పాట్తో సహా మరికొన్ని లాటరీ సంస్థలకు సంబంధించిన టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఇక 24/7 మీ సందేహాలకు సమాధానం చెప్పేందుకు సపోర్ట్ టీమ్ సిద్దంగా ఉంటుంది.
ఒక వేళ ప్రైజ్ మనీ రూపంలో నగదు గెలిస్తే మీరు ఇచ్చే బ్యాంకు అకౌంటుకు భద్రంగా డబ్బులు బదిలీ చేయబడతాయి. ఒకవేళ లాటరీ జాక్పాట్ కనుక గెలిస్తే మీరు తప్పనిసరిగా లాటరీ ఆఫీసుకు వచ్చి బహుమతిని వ్యక్తిగతంగా పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం లొట్టొస్మైల్ ఒక లాయరును మీకోసం ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ఎలాంటి డబ్బులు చెల్లించక్కర్లేదు
ఇక ఓవర్సీస్ నుంచి లొట్టొస్మైల్ వెబ్సైట్ నుంచి టికెట్ కొనుగోలు చేసి భారీ స్థాయిలో డబ్బులు పలువురు గెల్చుకున్నారు. ఇందులో భారత్కు చెందిన వారు కూడా ఉన్నారు. 2018 నవంబర్లో జరిగిన ఆస్ట్రియా లొట్టో డ్రాలో రెండవ బహుమతి అంటే €32,161 గెలిచారు. అయితే ఇప్పటి వరకు భారత్ నుంచి జాక్పాట్ విన్నర్ ఎవరూ కాలేదు. అయితే ఈ సారి ఈ మెగా మిలియన్ డ్రా జాక్పాట్ విన్నర్ భారతీయుడే కావొచ్చు.
అమెరికా లాటరీ ఆడేందుకు కేవలం అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నవారే ఉండక్కర్లేదు. విదేశీయులు కూడా ఈ లాటరీని ఆడొచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఇదొక్కటే కాదు లొట్టొస్మైల్ సేవలు వినియోగించుకుని పనామాకు చెందిన ఓ మహిళ జూలై 2017లో 30 మిలియన్ అమెరికన్ డాలర్లను సొంతం చేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దగానే ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే లొట్టొస్మైల్ వెబ్సైట్కు లాగిన్ అవ్వండి. ఆ తర్వాత అమెరికన్ పవర్ బాల్ లాటరీ టికెట్ ఆన్లైన్లో కొనుగోలు చేసి ఈ శనివారం జరిగే డ్రాలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మీరే విజేతలయ్యే అవకాశం ఉంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications