తెలంగాణలో తాజాగా 18 మందికి స్వైన్ ఫ్లూ...జర జాగ్రత్త!
తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ సోకింది. వీరిలో 13 మంది హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్: చలికాలం ముగుస్తున్నా స్వైన్ ఫ్లూ మహమ్మారి మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని వీడటం లేదు. తాజాగా తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ సోకింది. వీరందరికీ స్వైన్ ఫ్లూ పాజిటివ్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వీరిలో 13 మంది హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. గత ఏడాది కూడా 3,696 మంది శాంపిల్స్ ను పరీక్షించగా వారిలో 250 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు వెల్లడయింది.

ఈ వ్యాధిని నయం చేసేందుకు అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో సరైన వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఎవరికైనా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఎక్కువ రోజులపా కనిపిస్తే.. స్వైన్ ఫ్లూగా అనుమానించాలని, ఆలస్యం చేయకుండా సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని పేర్కొన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications