ఇద్దరు టెన్త్ విద్యార్ధినుల ఆత్మహత్య, ఎందుకంటే?
హైదరాబాద్: హైదరాబాద్ సరూర్నగర్లో టిఎన్ఆర్ అపార్ట్మెంట్ లోని ఎనిమిదో అంతస్థు నుండి ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పదో తరగతి విద్యార్థినులు భార్గవి పటేల్, శ్రావణిలు అక్కడికక్కడే చనిపోయారు.
ఓ ప్రైవేట్ స్కూల్లో వీరిద్దరూ చదువుతున్నారు. అయితే కొంత కాలంగా వీరద్దరూ కలిసి చదువుకొంటున్నారు. గురువారం సాయంత్రం పూట ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీరిద్దరూ కూడ ఎనిమిదో అంతస్థు నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి ఆత్మహత్యకు కారణాలు ఏమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారా , ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications