అరుదు, అందంగా ఉన్నారు: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు (ఫోటో)
హైదరాబాద్: నగరంలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే... మెహిదీపట్నం, మీనా మెటర్నిటీ ఆసుపత్రిలో రాజేంద్రనగర్ సన్సిటీకి చెందిన జాహెదా బేగం (23) ప్రసంవ కోసం చేరారు. సోమవారం ఆవిడ ముగ్గురు పండంటి పిల్లలకు జన్మినిచ్చారు.

వీరిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. ముగ్గురూ 2 కిలోల చొప్పున బరువుతో ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి గైనకాలజిస్ట్ పోహేబాషుకూర్, చిన్న పిల్లల డాక్టర్ టిప్పు సుల్తాన్ చెప్పారు. కాగా, జాహెదా బేగం తొలిసారి గర్భం ధరించినప్పుడు గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నారన్నారు.

అయితే, అప్పుడు అబార్షన్ అయిందని వైద్యులు చెప్పారు. రెండోసారి మాత్రం 5వ నెల నుంచి ప్రత్యేక చికిత్స, 15 రోజులకు ఒకసారి వ్యాక్సిన్లు ఇవ్వడంతో జాహెదా బేగం ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిందని డాక్టర్ సోహేబా షుకూర్ మీడియా సమావేశంలో తెలిపారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications