వివాహేతర సంబంధం: కిడ్నాప్ చేసి హత్య చేశారు
వివాహేతర కారణంతో నర్సింహ్మరావును అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు.ఆయనను ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.
ఇల్లెందు:వివాహేతర కారణంతో నర్సింహ్మరావును అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు.ఆయనను ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల పరిధిలోని లచ్చుగూడెం గ్రామానికి చెందిన రచ్చ నర్సింహ్మరావును ఆదివారం రాత్రి హత్య చేశారు ప్రత్యర్థులు.

ముకుందాపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సినీ పక్కిలో ఆయనను కిడ్నాప్ చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు అలిగేడ్ సమీపంలో నర్సింహ్మరావును హత్య చేశారు. నర్సింహ్మరావును హత్యచేసిన తర్వాత నిందితులు బయ్యారం పోలీసులకు లొంగిపోయారు.
నర్సింహ్మరావును వివాహేతర సంబంధం ఉందని గతంలో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ కారణంగా ఆమె భర్త విడాకులు ఇచ్చాడు.తన కుటుంబం విచ్చిన్నం కావడానికి నర్సింహరావే కారణమని భావించిన ప్రత్యర్థులు ఆయనను ఆదివారం నాడు కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications