నెత్తురోడిన జడ్చర్ల రహదారి: లారీని 'ఢీ'కొట్టిన బస్సు.. డ్రైవర్, క్లీనర్ మృతి
జడ్చర్ల రహదారిపై ఓ ప్రైవేటు బస్సు ఆగివున్న లారీని వెనకనుంచి ఢీ కొట్టడంతో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు అక్కడిక్కడే మరణించారు.
జడ్చర్ల : ఉదయం 8.10గం.లకు జడ్చర్ల రహదారిపై ఓ ప్రైవేటు బస్సు ఆగివున్న లారీని వెనకనుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు అక్కడిక్కడే మరణించగా.. బస్సులో ఉన్న 20మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.

మొత్తం 36మంది విద్యార్థులతో బస్సు కేరళ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, రహదారికి అడ్డుగా వచ్చిన ఓ వృద్దురాలిని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మిగతా విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని, ఘటనపై విచారణ జరుపుతామని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పేర్కొన్నారు.
More From
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications