నెత్తురోడిన జడ్చర్ల రహదారి: లారీని 'ఢీ'కొట్టిన బస్సు.. డ్రైవర్, క్లీనర్ మృతి
జడ్చర్ల రహదారిపై ఓ ప్రైవేటు బస్సు ఆగివున్న లారీని వెనకనుంచి ఢీ కొట్టడంతో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు అక్కడిక్కడే మరణించారు.
జడ్చర్ల : ఉదయం 8.10గం.లకు జడ్చర్ల రహదారిపై ఓ ప్రైవేటు బస్సు ఆగివున్న లారీని వెనకనుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు అక్కడిక్కడే మరణించగా.. బస్సులో ఉన్న 20మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.

మొత్తం 36మంది విద్యార్థులతో బస్సు కేరళ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, రహదారికి అడ్డుగా వచ్చిన ఓ వృద్దురాలిని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మిగతా విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని, ఘటనపై విచారణ జరుపుతామని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పేర్కొన్నారు.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications