డ్రగ్ రాకెట్ కేసులో షాకింగ్: నాసాలో పని చేసిన సైంటిస్ట్ అరెస్ట్
డ్రగ్ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో నాసాలో శాస్త్రవేత్తగా పని చేసిన అనీష్ అనే సైంటిస్ట్ కూడా ఉండటం గమనార్హం.
హైదరాబాద్: డ్రగ్ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో నాసాలో శాస్త్రవేత్తగా పని చేసిన అనీష్ అనే సైంటిస్ట్ కూడా ఉండటం గమనార్హం.
అనీష్ నుంచి ఎక్సైజ్ శాఖ పెద్ద మొత్తంలో డ్రగ్స్, కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. రుతుల్ అగర్వాల్తో కలిసి అనీష్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
కాగా, హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తోన్న మాదకద్రవ్యాల వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ బుధవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 10 మందికి నోటీసులు జారీ చేసింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications