ముంబై ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్: మహారాష్ట్రలో పలుచోట్ల గెలుపు
ప్రతిష్టాత్మకమైన బహృన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బోణీ కొట్టింది. మజ్లిస్ అంటే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది.
ముంబై/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన బహృన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బోణీ కొట్టింది. మజ్లిస్ అంటే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. కానీ మహారాష్ట్రలో గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.
ఇప్పుడు బీఎంసీ ఎన్నికల్లోను బోణీ కొట్టింది. 227 వార్డులు ఉన్న బీఎంసీలో 59 చోట్ల మజ్లిస్ పోటీ చేసింది. ముంబైలోనే కాదు.. షోలాపూర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోను గెలిచింది.

ముంబై సివిక్ పోల్స్లో రెండు స్థానాల్లో గెలిచింది. మజ్లిస్ బీఎంసీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది.
పది స్థానాలు గెలుస్తామని మజ్లిస్ భావించింది. బాంద్రా, ఖురేష్ నగర్, బైకుల్లా, గోవండి, మంకుర్డ్, డోంగ్రీ, సేవ్రీ తదితర ప్రాంతాల్లో గెలుస్తామనుకుంది. అయితే, నాన్ ముస్లీం ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది. షోలాపూర్లో ఐదు సీట్లు గెలిచింది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications