రాలిన మరో విద్యార్థిని: చదవుల ఒత్తిడి తాళలేక బలవన్మరణం..
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో పదో తరగతి విద్యార్థిని రంగు సౌజన్య(15) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఖమ్మం: చదువుల ఒత్తిడితో రాలిపోతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 15రోజుల్లో దాదాపు 8మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

తాజాగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో పదో తరగతి విద్యార్థిని రంగు సౌజన్య(15) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో సౌజన్య ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాలలో ఒత్తిడి వల్లే సౌజన్య బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications