వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లిక్కర్ నియంత్రణకు బీజేపీ నేత నిరాహార దీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఈ అంశంపై తమ పార్టీ తీవ్ర స్థారుులో ఉద్యమిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ హెచ్చరించారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగానే చూడడం మానుకోవాలన్నారు. పేదలు, యువత ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆదాయాన్ని సమకూర్చుకోవడాన్ని చూస్తూ, ప్రేక్షక పాత్ర వహించాలా అని ప్రశ్నించారు.
Comments
English summary
BJP Seshagiri Rao leader fast against liquor sale.
Story first published: Monday, November 14, 2016, 19:37 [IST]